Radhe Shyam OTT Rights: ప్రభాస్ సినిమా అంటే ఎంత పెట్టి కొన్నా తక్కువే

Continues below advertisement

ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో చూస్తున్న సినిమా రాధేశ్యామ్. మార్చి 11న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా expectations పెరిగిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టారట. సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాల్సిన రాధేశ్యామ్ కరోనా వల్ల వాయిదా పడగా మార్చికి రీషెడ్యూల్ చేశారు. ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ను జీ 5, హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ 250 కోట్లు పెట్టి కొనుక్కున్నారట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola