Prabhas 50 Crores Donation | Ayodhya Ram Mandir కు బాహుబలి విరాళం | ABP Desam

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి భారీ విరాళాన్ని అందిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు భోజనాలకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని అందుకు 50 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola