Peddireddy Ramachandra Reddy|సీఎం కావాలనుకునే కలను..చంద్రబాబు భోగి మంటల్లో తగలబెట్టాలి|ABP
భోగి మంటల్లో చంద్రబాబు నాయుడు తాను సీఎం కావాలనే కలను తగలబెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం ఉదయం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై స్పందించిన ఆయన.. 2019 ఎన్నికల తరువాతే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు