Omicron Cases: ఇండియాలో 21కి చేరుకున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
ABP Desam
Updated at:
06 Dec 2021 12:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాజస్థాన్లో ఒకే రోజు 9 మందికి వైరస్ సోకినట్లు నిర్దారణ కావటంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురు వారిని కలిసిన ఐదుగురిలో కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు అధికారులు గుర్తించారు.