Nizamabad Govt Hosiptal | ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లిన వైనం | ABP

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐతే.. స్ట్రెచర్‌ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola