Neeraj Chopra Wins : డైమండ్ లీగ్ లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా | ABP Desam

Continues below advertisement

ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. లుసానే డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. ఈ ఘనతతో.. జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. మెుత్తంగా.. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు.. నీరజ్ చోప్రా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola