MP Dharmapuri Arvind: ఆర్మూర్ లో ఘటనలపై ఫిర్యాదు చేసిన ఎంపీ అర్వింద్
ABP Desam
Updated at:
26 Jan 2022 12:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన ఆర్మూర్ పర్యటనలో జరిగిన ఘటనలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక టీఆర్ఎస్ పార్టీతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హత్యాయత్నం చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. MLA Jeevan Reddyకి సవాల్ చేసిన అర్వింద్... వచ్చే ఎన్నికల్లో 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానన్నారు.