Breaking News| MLA Poaching Case|TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు|ABP Desam
Continues below advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement