Minister Vidadala Rajini :విజయవాడ లో బాధితురాలిని పరామర్శించిన మంత్రులు | ABP Desam
ABP Desam
Updated at:
22 Apr 2022 07:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని , నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విడదల రజని మండిపడ్డారు.