Manickam Tagore|కాంగ్రెస్ వార్ రూంపై దాడిపై పార్లమెంట్ వేదికగా నిరసన తెలిసిన మాణికం ఠాగూర్ |ABP Desam
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు కాంగ్రెస్ వార్ రూం పై దాడి చేశారని మాణికం ఠాగూర్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయన.. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా... అరెస్టులు ఎలా చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.