Manickam Tagore|కాంగ్రెస్ వార్ రూంపై దాడిపై పార్లమెంట్ వేదికగా నిరసన తెలిసిన మాణికం ఠాగూర్ |ABP Desam

Continues below advertisement

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు కాంగ్రెస్ వార్ రూం పై దాడి చేశారని మాణికం ఠాగూర్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయన.. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా... అరెస్టులు ఎలా చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram