Major Movie Postponed : కరోనా దెబ్బకు మరో వాయిదా
ABP Desam
Updated at:
25 Jan 2022 12:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించినప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.