KTR Vs Eetala Rajender|హుజురాబాద్ గడ్డ మీద కేటీఆర్, ఈటల మధ్య విమర్శల యుద్ధం |ABP Desam

ఈటల రాజేందర్.. తల్లి పాలు తాగి రోమ్ము గుద్దే రకం అని మంత్రి KTR విమర్శించారు. హుజురాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన కేటీఆర్..అనంతరం బహిరంగ సభలో eetala rajender పై విమర్శల వర్షం కురిపించారు. .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola