Jaswanthi Reddy Warning To Bhuma Akhila Priya | అఖిల ప్రియపై జశ్వంతి రెడ్డి సంచలన ఆరోపణలు |

Continues below advertisement

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భూమా అఖిల ప్రియ కావాలనే తమపై అటాక్ చేయించిందని AV సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి ఆరోపించారు. ఆ ఘటనలో తన తండ్రికి పెద్దగా ఏం కాలేదని తెలిపారు. కొంతకాలంగా అఖిల ప్రియ కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola