Janasena YuvaShakti|రణస్థలం వేదికగా Pawan Kalayan యువతకు ఏం చెప్పనున్నారు..? |DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లా రణస్థలం జనసేన భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల భారీగా కార్యకర్తలు సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి, యువత భవిష్యత్ పై పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో... స్థానిక యువత ఏం కోరుకుంటున్నారు..? పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతున్నారు.. ? వంటి అంశాలపై సభా ప్రాంగణం నుండి మా ప్రతినిధి ఆనంద్ వివరాలు అందిస్తారు..