Jaishankar Counter to Pakistan| ఉగ్రవాదం ఎప్పుడు ఆగుతుందో పాకిస్థానే సమాధానం చెప్పాలి | ABP Desam
భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మరోసారి పాకిస్థాన్ పై సెటైర్లు వేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు