Yamuna Flood Reach Tajmahal : ప్రమాదకరస్థాయికి చేరుకున్న యుమున నది వరద | ABP Desam
దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో వరద నీరు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తిన యమున ఇప్పుడు ప్రపంచప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను చుట్టుముట్టింది.