Uttarkashi Tunnel News Today Live : ఉత్తరకాశీ టన్నెల్ లో రెస్క్యూ పనులు మరింత ఆలస్యం | ABP Desam

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola