హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభ సంతాపం | Rajnath Singh

తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌తో సహా 13 మంది వ్యక్తులు మరణించడం పై హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ పార్లమెంట్ లో సంతాపం తెపిపారు. మిగిలిన సభ్యులందరు పార్లమెంటు లో మౌనం పాటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola