Railways Minister Ashwini Vaishnaw | రైలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న రైల్వేశాఖ మంత్రి | ABP

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న ఆయన.. సహాయ చర్యలు పర్యవేక్షించారు. రైల్వే, NDRF,SDRF,ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం శక్తిమేర సహాయ చర్యలు చేపడుతోంది. అందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని రైల్వేశాఖ మంత్రి స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola