Rahul Gandhi on Manipur Situation : మణిపుర్ లో బాధితుల వేదన ప్రధానికి వినపడదు.! |ABP Desam
రాహుల్ గాంధీ లోక్ సభలో మణిపుర్ అంశంపై ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మణిపుర్ లో ప్రజల వేదన ప్రధానికి ఎందుకు వినపడటం లేదని రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ లోక్ సభలో మణిపుర్ అంశంపై ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మణిపుర్ లో ప్రజల వేదన ప్రధానికి ఎందుకు వినపడటం లేదని రాహుల్ ప్రశ్నించారు.