Puri Jagannath rath Yatra : నేడే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ABP Desam
ABP Desam
Updated at:
01 Jul 2022 10:14 AM (IST)
ఒడిషాలోని పూరీలో ప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రేండేళ్లుగా వాయిదా వేసిన జగన్నాథుడి రథయాత్రను పరిమిత భక్తుల మధ్య నిర్వహించనున్నారు.