PM Modi speaks to workers rescued from Uttarkashi Tunnel| బయపడిన కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ | ABP Desam
Naveen Chinna
Updated at:
29 Nov 2023 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUttarkashi Tunnel : ఉత్తరాఖండ్లోని ఉత్తర్ కాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు ఎట్టకేలకు బయటకు తీసుకువచ్చారు. ఆపరేషన్ సక్సెస్ పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఆ కార్మికులతో ప్రధాని మోదీ మాట్లాడారు.