PM Modi holds Bilateral Meet with Joe Biden | ప్రధాని మోదీతో భేటీ ఐన అమెరికా అధ్యక్షుడు | ABP Desam

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ20 సదస్సు కోసం భారత్ పర్యటనకు వచ్చిన జో బైడెన్.. దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola