PM Modi Emotional : Sholapur లో పేదలకు ఇళ్లు అందించిన ప్రధాని మోదీ | ABP Desam
ABP Desam
Updated at:
19 Jan 2024 06:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) భావోద్వేగానికి(Emotional) లోనయ్యారు. మహారాష్ట్ర (Maharashtra)లోని Sholapur లో పర్యటించిన ఆయన..ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.