లతా మంగేష్కర్ మృతిపై ప్రధాని మోదీ సంతాప సందేశం

గాన కోకిల Latha Mangeshkar మరణం పట్ల PM MODI సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచంలో ఆమె సేవలను కొనియాడారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని, ఈ వార్త విని ఎంతో బాధ పడుతున్నానంటూ Emotional Tweet చేశారు ప్రధాని. లతా మంగేష్కర్ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయామూర్తి లతా అక్క మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి నిదర్శనంగా గుర్తుంచుకుంటాయని మోదీ చేసిన ట్వీట్ భావోద్వేగంగా ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola