Mallikarjun Kharge on PM Modi : మణిపుర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడాలన్న ఖర్గే | ABP Desam

మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడటం లేదని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. పార్లమెంటు ఎదుట మీడియా సమావేశం పెట్టిన ఖర్గే...మణిపుర్ లాంటి సున్నితమైన అంశంపై ప్రధాని బాధ్యతతో ప్రవర్తించాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola