Karnataka CM Siddaramaiah : కర్ణాటక సీఎం పీఠంపై వీడిన ఉత్కంఠ - రాజీకొచ్చిన డీకే | ABP Desam

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత సీఎంగా సిద్ధరామయ్య ఉండేందుకు డీకేశివకుమార్ రాజీకి అంగీకరించినట్లు సమాచారాన్ని ANI ట్వీట్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola