#Ilaiyaraaja #VijayendraPrasad Nominated For Rajyasabha: రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులు
ABP Desam
Updated at:
06 Jul 2022 09:45 PM (IST)
రాజ్యసభకు నలుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు. మ్యూజికల్ మేస్ట్రో ఇళయరాజా, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.