EPS vs OPS Clash : అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్స్ స్వాధీనం చేసుకున్న పన్నీర్ సెల్వం | ABP Desam

తమిళనాడులో కీలక పార్టీ అన్నాడీఎంకే లో అంతర్గత రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం లు రెండు వర్గాలుగా విడిపోయి అన్నా డీఎంకే పీఠం కోసం బహిరంగంగా కొట్లాటకు, రాళ్లదాడులకు దిగుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola