Delhi Floods | యమునా నది వరదలతో .. దిల్లీలో హై టెన్షన్ వాతావరణం | ABP Desam

దేశ రాజధానిలో యమునానది నీటిమట్టం సరికొత్త గరిష్ఠానికి చేరింది. ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి..దిల్లీకి రెడ్ అలర్ట్ జోన్ లో చేరిపోయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola