Delhi Earthquake |దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు | ABP Desam
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిల్లీతో పాటు NCR చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిల్లీతో పాటు NCR చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.