Delhi Earthquake |దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు | ABP Desam
ABP Desam
Updated at:
03 Oct 2023 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దిల్లీతో పాటు NCR చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.