Covid Update : లోక్ సభలో కొవిడ్ పై మాట్లాడిన కేంద్రఆరోగ్యమంత్రి Mansukh Mandaviya | ABP Desam

చైనా, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో మన దేశంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లోక్‌సభ లో ప్రకటన చేశారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola