CBI Summons Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణ | ABP Desam

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. లిక్కర్ పాలసీ అమలు, దాని వెనుక జరిగిన మతలబులపై విచారణ చేస్తున్న సీబీఐ....అందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola