Buddha Relics Reached India | భారత్ కు చేరుకున్న బుద్ధుడు, ఆయన శిష్యుల అస్థికలు | ABP Desam

గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలు భారత్ కు వచ్చాయి. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన పాలం విమానాశ్రయానికి ఇవి మార్చి 19న చేరుకున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola