Bharat Rice Scheme : కేంద్రప్రభుత్వమే విక్రయిస్తున్న భారత్ రైస్..కిలో ఎంతంటే.? | ABP Desam

దేశంలో బియ్యం (Rice ) ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Modi Govt) ఎగుమతులపై నిషేధం విధించినా కానీ ధరల పెరుగుదల ఆగటం లేదు. రెండు నెలల్లో దాదాపు 15శాతం బియ్యం ధరలు (Rice Prices) పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్న వేళ..డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని స్టేబుల్ చేయటానికి ప్రధాని మోదీ (PM Modi) మాస్టర్ ప్లాన్ తో వస్తున్నారు. అదే భారత్ రైస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola