APJ Abdul Kalam Death Anniversary : నిరాండంబర జీవితానికి చిరునామా కలాం..! | ABP Desam

మిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా ఆయన మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న తో గౌరవించుకోగలిగాం. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు కలాం. ఆయన జీవితంలోని కొన్ని విశేషాల్ని..అంతగా ప్రాచుర్యం కానీ విషయాల్ని ఓ గుర్తు చేసుకందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola