Allegations On 5G Spectrum Auction: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్వీట్లు| ABP Desam

5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. లక్షా 50 వేల కోట్ల రూపాయల మేర బిడ్స్ వచ్చినట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. అక్టోబర్ నాటికి 5జీ సేవలు మొదలవుతాయన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola