Google CEO Sundar Pichai: సుందర్ పిచాయ్ పై కాపీరైట్ ఉల్లంఘన కేసు..

Continues below advertisement

కాపీరైట్ చట్టం ఉల్లంఘించినందుకు గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా సంస్థలోని మరో ఐదుగురిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ' ఏక్​ హసీనా తి ఏక్​ దివానా థా' అనే సినిమాను గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేందుకు గూగుల్ అనుమతించిందని ప్రముఖ దర్శకుడు సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్​ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram