Fish Medicine Distribution At Nampally | ప్రారంభమైన చేప మందు పంపిణీ..భారీ సంఖ్యలో జనాల రాక | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram