DL Ravindra Reddy: కడప జిల్లా ప్రొద్దుటూరు లో కల్తీ మాఫియా రాజ్యమేలుతోంది

అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అర్ధ బస్తా సుద్ద , అర్ధ బస్తా చెనిక్కాయ విత్తనాలు కలిపి వంట నూనె తయారు చేస్తున్నారని అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారన్నారు.  అధికారులు లంచాలకు అలవాటు పడి వినియోగదారుల ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola