BUS Fire Accident| నిర్మల్ జిల్లాలో నడిరోడ్డుపై మంటల్లో దగ్ధమైన బస్సు | ABP Desam

నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐతే.. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును జాతీయ రహదారిపై పక్కకు నిలిపి వేశారు. ప్రయాణికులు వెంటనే కిందికి దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola