Bandi Sanjay Taken to Karimnagar central jail ..కరీంనగర్ కారాగారం దగ్గరనుంచి ground report

Continues below advertisement

బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్ ను కలవనున్నారు. తరువాత జ్యోతినగర్ లోని కరీంనగర్ ఎం.పీ కార్యాలయం సందర్శించనున్నారు. ఆ తరువాత బండి సంజయ్ నివాసంలో గాయాలపాలైన కార్యకర్తలను, జైల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులను కలుస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram