Macherla| Ambati Rambabu|మాచర్లలో గొడవ జరగడానికి చంద్రబాబే కారణమంటున్న వైసీపీ నేతలు | ABP Desam

మాచర్లలో మంటపెట్టింది చంద్రబాబేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన దాడుల్లో గాయపడిన వారికి పరామర్శించేందుకు మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తదితరలు ఆసుపత్రికి వెళ్లారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola