Ambati Rambabau on Chandrababu| 2వేల మందితో పోలవరం చూడటానికి వెళ్లి.. చంద్రబాబు ఏం చేయాలనుకున్నారు..?|ABP Desam
() పోలవం వద్ద చంద్రబాబు బైఠాయించడంపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం గురించి పట్టించుకోలేదు గానీ ఇప్పుడు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపించారు.