Amaravatti Famers Padayatra | అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం | ABP Desam
ABP Desam
Updated at:
17 Oct 2022 08:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొవ్వూరు నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల పాదయాత్ర వంతెన మీదుగా కాతేరు చేరుకుంది. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రైతులకు సంఘీభావంగా వంగవీటి రాధా ,పరిటాల శ్రీరామ్ , నిమ్మకాయల చిన రాజప్ప , సుజనా చౌదరి ,దేవినేని ఉమా ,అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా... అమరావతిని ఎవరు కదపలేరని అన్నారు.