Ex MP Vivek comments on KCR :తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది. | ABP Desam
ABP Desam
Updated at:
26 Apr 2022 01:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసిఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారని గుర్తు చేశారు.