Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ లో టన్నెల్ శిథిలాల మధ్య 40 మంది..! 3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్
ABP Desam
Updated at:
14 Nov 2023 08:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయిన తర్వాత, అందులో చిక్కుకున్న 40 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజూ కొనసాగుతూనే ఉంది.