MS Swaminathan Passed Away: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలో సెప్టెంబర్ 28 ఉదయం 11.20 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలో సెప్టెంబర్ 28 ఉదయం 11.20 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.