MS Swaminathan Passed Away: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
ABP Desam
Updated at:
28 Sep 2023 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెన్నైలో సెప్టెంబర్ 28 ఉదయం 11.20 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.