Mallikarjun Kharge vs PM Modi On Manipur Issue: మణిపుర్ పై ప్రధాని మాట్లాడాలని వీడని విపక్షాల పట్టు

మణిపుర్ హింసపై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందేనని విపక్షాలు పట్టు వీడట్లేదు. తాము మణిపుర్ గురించి మాట్లాడుతుంటే.... ప్రధాని మోదీ తమ ఇండియా కూటమి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola