Mallikarjun Kharge On Manipur Violence PM Narendra Modi Reaction:మణిపుర్ అంశంపై భగ్గుమన్న పార్లమెంట్ ఉభయసభలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాల పర్వం చోటు చేసుకుంది. మణిపుర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. అయితే అటు రాజ్యసభ, లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడ్డాయి.